రాష్ట్ర రెవెన్యూ(విపత్తుల నిర్వహణ)శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆయన తన కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఇచ్
యూరోప్ టూర్ తీసుకెళ్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ట్రావెల్స్ సంస్థ డైరెక్టర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.., కాప్రాలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన విష్ణువ�
ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు పోలండ్ బయల్దేరిన ప్రధాని మోదీ బుధవారం రాజధాని వార్సా చేరుకున్నారు. ఇక్కడి మిలటరీ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.
ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న యూరప్ పర్యటన కోసం భారత జూనియర్ హాకీ జట్టును హాకీ ఇండియా(హెచ్ఐ) శనివారం ప్రకటించింది. మొత్తం 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టుకు డిఫెండర్ రోహిత్ సారథ్యం వహించనుండగా, శార�
Rahul Gandhi | ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లారు.
యూరప్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. నిన్న బ్రిటన్కు వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి ఫ్రాన్స్కు చేరుకుని అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 2-4 తేదీల మధ్య యూరప్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యల నేపథ్యంలో యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరి