New Fire Station | కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటుకానున్న ములుగు జిల్లాలోని ఏటూరు నాగారానికి ప్రభుత్వం ఫైర్ స్టేషన్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా 34 మంది సిబ్బ�
Revenue Division | ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన�
ములుగు, ఏటూరునాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈవిషయం తనకు సీఎం చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్ర
వెంకటాపురం మండ లం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆరుగురు మావోయిస్టు మిలిషీ యా కమిటీ సభ్యులు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకు ని ఆరెస్టు చేశారు
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన
ములుగులో జిల్లా కోర్టుతో పాటు ఏటూరునాగారంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును జూన్ 2న ప్రారంభించేందుకు న్యాయశాఖ అధికారులు అద్దె భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ములుగు, ఏటూరునాగారంలో