వచ్చే ఆదాయాన్ని తెలివిగా వాడుకోవాలంటే బడ్జెట్ తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఖర్చులపై అవగాహనతో ఉండాలి. అప్పుడే చక్కని బడ్జెట్తో ఆర్థిక సవాళ్లను అధిగమించగలం. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యం ఏదోక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్
రజస్వల అయినప్పుడు కారం తింటే కడుపులో నొప్పి వస్తుందన్న మాటలో ఎలాంటి శాస్త్రీయతా లేదు. కానీ, ఈ దశలో ఆడపిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి సమస్యలు తలెత్తే సమయమిది.
న్యూఢిల్లీ : పొరుగు దేశమైన శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఇంధన ధరలు, నిత్యావసర ధరలు భారీగా పెరిగడంతో పాటు సంక్షోభం ఏర్పడింది. అవసర�