KS Eshwarappa | బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు అందజేశారు. హనుమంతప్ప ఫిర్యాదు మేరకు దావణగెరె ఎక్స్టెన్షన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైం�
BJP | కర్ణాటకలో కమీషన్ల మకిలీ కమలం పార్టీని వదిలిపెట్టేలా లేదు. బురదలోనైనా కమలం వికసిస్తుందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. అయితే అవినీతి బురదలో కూరుకుపోయిన ఆ పార్టీకి అధః పాతాళమే తప్ప ఈసారి అధికారం
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడిం�
వీరశైవ లింగాయత్/లింగబలిజ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, గౌరవ అధ్యక్షుడ
బెంగళూరు, ఏప్రిల్ 15: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మైను కలిసి రాజీనామా లేఖ అందించారు. ఇటీవల సంతోష్ పాటిల్ అనే సి
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సచ్ఛీలుడిగా నిరూపించుకొని, మళ్లీ మంత్రినవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ సంత�
తనపై కాంట్రాక్టర్ సంతోశ్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప బుధవారం స్పందించారు. అసలు తాను కాంట్రాక్టర్ సంతోశ్ను ఎప్పుడూ చూడలేదని, ఆయనను ఎప్పుడు కలుసుకోనూ లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశ�
కర్నాటకలో సంతోశ్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఇప్పుడు మంత్రి ఈశ్వరప్ప మెడుకు చుట్టుకుంది. మంత్రి ఈశ్వరప్ప తనను 40 శాతం కమీషన్ అడిగారని, అది ఇవ్వలేక.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాన