సద్దితిన్న రేవు ను మరవద్దన్న చందాన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన గుమ్మడవెళ్లి రాజకుమారి తాను కుట్టుమెషిన్పై ఆర్జించిన డబ్బును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నామినేషన్ ఖర్చులకు అందజ
సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని హఠ్యా తండా, భీక్యా నాయక్ పెద్�
మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న 79 వేల మంది ఉపాధిహామీ కూలీలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున టిఫిన్ బాక్స్లు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ఓవైపు రాష్ట్ర మంత్రిగా బాధ్యతల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు యువత బంగారు భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. విలువైన ప్రజా సేవలందిస్తూ కేంద్ర అవార్డులను కైవసం చేసుకుంటూనే చదువు విలువ తెలిసిన
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏప్రిల్ 3న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా