పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులకు కారణమయ్యే నులి పురుగులను ఆదిలో నే నిర్ములిద్దామని డీఎంహెచ్వో అన్నా ప్రసన్న కుమారి పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి �
వాళ్లు అడవే ప్రాణంగా బతికే గిరిజన బిడ్డలు. వనంతో మమేకమై ప్రకృతితోనే జీవితాలను పెనవేసుకున్న అమాయకులు. నీటిలో నుంంచి చేపలను బయటకు తీస్తే ఎలా విలవిలలాడి చనిపోతాయో.. ఆ అడవి నుంచి వారిని బయటకు తీసుకొచ్చినా అల�
సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందనను తెలియజేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చ�
రాష్ట్రంలో బోదకాల(ఫైలేరియా) బాధితులు ఉండొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి డీఏపీ, అల్బెండజోల్ మాత్రలను పంపి
జిల్లాలో గంజాయి మహమ్మారిని అంతమొందించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దన�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. మైనార్టీల్లో పేదరిక నిర్�