భద్రాచలం కార్యనిర్వహణాధికారి లాలుకోట రమాదేవిపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహిళా సంఘం పక్షాన ఖండించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి, సిబ్బందిపై 30 మంది గ్రామస్థ�
భద్రగిరి క్షేత్రంలో రామయ్యకు అపర భక్తురాలైన శబరి స్మృతియాత్రను గిరిజనుల సమక్షంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు శబరి స్మృతియాత్ర న