యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా జరిగాయి. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లక్ష్మీ అమ్మవారిన�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శనివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేప
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
లక్ష్మీసమేతుడైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ అర్చకులు సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. సోమవారం కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధి�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాడవీధులు, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయశాల భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది