రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. జాబితా నుంచి తొలగించేందుకు లేదా సవరించేందుకు అధికారులు ఇప్పటికే సుమారు 13.34 లక్షల మంది ఓటర్లను గుర్తించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుఅత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒకరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకొని, తప్పులుంటే సవరించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ‘సర్' కార్యక్రమ ముఖ్యఉద్దేశమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ ట్రైనింగ్ నోడల్ అధికారి బోయపాటి చ
గ్రేటర్ వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(సర్) గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ ఎన్యూమరేషన్ దరఖాస్తు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమం పారదర్శకత, సజావుగా అమల�
సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిల�
సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్థాయిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో (ఎస్ఐఆర్) ముందుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం
EC Clarification: నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్కు .. ఈసీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. గతంలో నింపిన సర్ దరఖాస్తులో వివరాలు లేవని, దాని వల్లే తాజా సర్ అప్లి�