చారిత్రాత్మక గుర్తింపు ఉన్న కోఠి ఈఎన్టీ దవాఖానకు ప్రతి రోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధుల చికిత్సకు ఆ దవాఖానకు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. కేసీఆర్ సర్కార్ వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని కాలరాస్తుంది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా సిబ్బ�
పుట్టుకతోనే వినికిడి లోపం గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఎంజీఎంలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ �
ఈఎన్టీలో పెరుగుతున్న బ్లాక్ఫంగస్ రోగులు రోజుకు 50 శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు పది రోజుల్లో 113 మందికిపైగా డిశ్చార్జి సుల్తాన్బజార్, మే 29: కొవిడ్తో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వ
అడ్మిషన్ దొరుకుతుందా? ఈఎన్టీ దవాఖానకు ఫోన్కాల్స్ వెల్లువ ఇతర రాష్ట్రాల నుంచి రోజూ రెండువేల కాల్స్ సుల్తాన్బజార్, మే 25: దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు అందరిచూపు కోఠిలో�
బాధితుల సంఖ్యను బట్టి పడకలను పెంచేందుకు చర్యలు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ సుల్తాన్బజార్, మే 17: కొవిడ్ వ్యాధి పూర్తి స్థాయిలో తగ్గిపోయి బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న రోగులకు మాత్రమే తమ వద్