రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కర్రీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలపై ఇప్పటికీ రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహ�
రామగుండం నియోజక వర్గంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో యూరియా లభ్యత, పం�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని సారంగాపూర్, కోనాపూర్ సొసైటీలు, ఆగ్రోస్ ద్�
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి �
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారా�
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు.
రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై కంపెనీ ప్రతినిధ�
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల �