రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇనుపాముల శివారులో మల్లన్నగుట్టపై నూతనంగా నిర్మించనున్న పచ్చల
తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ దశలవారీగా అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ఎంపీల ద్వారా ఈ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు.
విద్యుత్తు సంస్కరణలపై కేంద్రం వెనుకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికీ మోసపూరితమైనవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించినందునే బీజేపీ సర్క�
సంస్థను కాపాడుకొనేందుకు ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధం అసెంబ్లీలో ఇంధనశాఖ మంత్రి జగదీశ్రెడ్డి జవాబు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇంధన
మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ మాయం పదేండ్లు కరువొచ్చినా రాష్ర్టానికి నష్టం లేదు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, ఫిబ్రవరి 24: యావత్ దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని, రా�
minister Jagadish reddy | జానపదాలకు పుట్టినల్లు తెలంగాణ అని.. సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలాంటి నేల నుంచి తాజాగా ఈల పాట పురుడు పోసుకోవడం దేశ, విద
Minister Jagadish Reddy | జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం సుందరీకరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టనున్నారు.
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట జిల్లాలో చేప పిల్లల పంపిణీ సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9: కుల వృత్తులను నమ్ముకున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చ