కొత్తగూడెం, ఏప్రిల్ 11: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతడు కాటే కల్యాణ్ ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ వెట్టి ఉంగాగా భావిస్తున్నారు. అత�
మావోయిస్టు హతం | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతిచెందిన మావోయిస్టును వెట్టి హుంగాగా గుర్తించారు.
ముగ్గురు ఉగ్రవాదులు హతం | జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు 12 గంటల వ్యవధిలో ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచ�
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల �
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఇవాళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ములోని అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో �
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసుల�
నక్సలైట్ల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి12మందికి గాయాలుమహిళా నక్సల్ మృతిఛత్తీస్గఢ్లోఎన్కౌంటర్ కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 3: దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయ�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శన
కొత్తగూడెం క్రైం, మార్చ్ 29: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని కోబ్రామెందా అటవీ ప్రాంతంలో భారీగా నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం మేరకు పోల�
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచ�
న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్లో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కరుడు గట్టిన
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాద�