శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని చిమ్మర్ గ్రామంలో భద్రతా దళాలు బ
శ్రీనగర్ : సోమవారం జమ్ముకశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డ లష్కరే తాయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రర్తో పాటు మరో పాకిస్థాన్ ఉగ్రవాది మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు నదీ
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లోని సోపోర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తొయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. సోపోర్ సమీపంలోని గుండ్బ్రాత్�
విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి వాసి మృతి | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందారు.
నౌగామ్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | సెంట్రల్ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులోని నౌగామ్లోని వాగురా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
ఎదురు కాల్పుల్లో నక్సలైట్ హతం | బార్గఢ్ జిల్లాలోని పదంపూర్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్లో ఎదురు కాల్పులు జరిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి.. నక్స�
ఇద్దరు నక్సల్స్ మృతి | ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో నక్సల్కు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్ ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
‘డీఎన్ఎల్ఏ’కు పెద్ద ఎదురు దెబ్బ | అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా సీఎం హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఏడుగురు మహిళలు గడ్చిరోలిలోని పైడి అడవుల్లో ఘటన ముంబై, మే 21: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎటవల్లిలోని పైడి అటవీ ప్రాం తంలో ప�
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.