రాష్ట్రప్రభుత్వం సోమవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎల్లారెడ్డి మండలం మీసన్పల్లి గ్రామ రైతువేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వెలవెలబోయింది. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడే సమయంలో
అట్టహాసంగా జరుపుతామన్న ప్రజాపాలన సంబురాలు భద్రాద్రి జిల్లాలో తుస్సుమన్నాయి. ఖాళీ కుర్చీలతో సభ వెలవెలబోయింది. దీనిని చూసిన జిల్లా కేంద్ర వాసులు.. ‘హవ్వ.. ఇవి సంబురాలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
రాయపోల్ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పాటు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొం�
దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న అన్నదాతలను అనేక ఇక్కట్లకు గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న కొడుకులు, బిడ్డలు, అల్లుళ్లు విజయదశమికి ఇం�
సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ సభ వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణం వేదిక కుడివైపున ఉన్న గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎ