వ్యవసాయ రుణాలు పొందిన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ పాలకవర్గ సభ్యులను రైతులు శుక్రవారం నిర్బంధించారు.
ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వివరాలు సరిపోలక పోవడంతో ఆన్లైన్లో నమోదు చేయడం ఈజీఎస్�
దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కూలీలకు వేర్వేరు వేతనాలు ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానెల్ తప్పుబట్టింది. అన్ని రాష్ర్టాల్లో ఉపాధిహామీ కూలీలకు సమాన వేతనం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్యానెల�
కేంద్రం వివక్ష కారణంగా తెలంగాణలో ఉపాధి హామీ కూలీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అరకొరగా కేటాయించిన పని దినాలు కేవలం మూడు నెలల్లోనే అయిపోయాయి. ఈ ఏడాది 12 కోట్ల పని దినాలు �
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని వ్యతిరే
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ కూలీలు, వారి పిల్లలు, కుటుంబసభ్యులు పనిప్రదేశాల్లో మరణించినా, గాయపడి అంగవైకల్యానికి గురైనా.. వారికి ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేర�