KTR | ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(జనరల్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్
తాను పనిచేసిన రంగంలోనే అనుభవాన్ని సంపాదించి అదే రంగంలో పెట్టుబడి పెట్టి పది మందికి ఉపాధినిచ్చేలా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టకు చెందిన గుగులోత్ నరేశ్ ‘రంగుల’ పరిశ్రమలో ర
కోటి ఆశలతో ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన యువకుడు.. శవపేటికలో ఇంటికి చేరాడు. విగతజీవిగా పడిఉన్న కొడుకును చూసి కన్నపేగు తల్లడిల్లింది. శవపేటికపై పడి ‘కొడుకా రారా.. ఒక్కసారి నాతో మాట్లాడవా.. ఎంతపనాయే బిడ్డా.. ఇ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం లో సోమవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు ఉదయం 11.36 గంటలకు చేరుకున్న ఆయన, ఇచ్చిన మాట ప్రకా రం యాదవుల కులదైవం బీరప్ప �