Elephant attack | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలంలో బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బంది పై ఏనుగులు దాడి చేశాయి.
Elephants Attack | అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఘోరం జరిగింది . ఏనుగుల దాడిలో వృద్ధుడు చనిపోయిన ఘటన కొమరాడ మండలం వన్నాం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
Elephants Attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు.
MLA beaten | ఏనుగుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించిన ప్రజలు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ముదిగెరు ఎమ్మెల్యే కుమారస్వామి చొక్కా చించేసి ఆయన కారును ధ్వంసం చేశారు.
కేప్ టౌన్: ఒక సఫారీ వాహనంపై ఏనుగు దాడి చేసింది. దీంతో అందులోని వ్యక్తులు భయంతో వాహనం నుంచి దూకి పరుగులు తీశారు. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ అంచున ఉన్న సెలాటి గేమ్ రిజర్వ్లో ఆదివారం ఈ ఘటన జరిగ�
ఏనుగుల దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ గ్రామస్థులు ప్రతి రోజు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఏనుగుల బారి నుంచి కాపాడుకునేందుకు నిర్మాణంలో ఉన్న జైలును ఆశ్రయించి రాత్రి పూట దానిలో తలదాచుకుంటున్నా�