పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ)లో భాగంగా మొదటి లిఫ్ట్ వద్ద సెప్టెంబర్ 3న ఒక మోటర్తో డ్రైరన్ నిర్వహించనున్నట్టు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ 48 గంటల్లోనే కార్యరూపం దాల్చింది. సోమవారం హరితోత్సవంలో ఆయన ఈ హామీ ఇవ్వడంతో సబ్స్టేషన్ ఏర్పాటుకు 24 గంటల�
వారు చీకట్లో ఉండి అందరికీ వెలుతురును ఇచ్చేది విద్యుత్ శాఖనే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంతటి ప్రాధాన్యమున్న విద్యుత్ పరిశ్రమతోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తె�
‘జహీరాబాద్ పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్లో కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకం ఉందా..?’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని పీ�