దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్లో విద్యుత్ మీటర్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత సంవత్సరం మీటర్లలో సాంకేతిక లోపాలు, అధిక లోడ్ కారణంగా 1.63 లక్షల వరకు మీటర్లు స్టకప్అవ్�
విద్యుత్తు మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డ
ఓ వినియోగదారుడు అతడికి వచ్చిన కరెంటు బిల్లును చూసి షాక్ అయ్యాడు. ఏనాడూ ఇంత బిల్లు రాలేదని వాపోయాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన ధరావత్ కీమానాయక్ తన కుమారుడు మధునాయక్ పేరుతో కరెంట
సీఎమ్మార్ విషయంలో పౌరసరఫరాల సంస్థ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ కొందరు మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐ
జీడిమెట్ల, అక్టోబర్ 26: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూడు సంవత్సరాల క్రితం రూ.33 కోట్లతో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్మార్ట్ గ్రిడ్ పనులు పూర్తయ్యాయి. షాపూర్నగర్, జీడిమెట్ల విద్యుత్ సబ్ డివిజన్ల పరిధిల