హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతోప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానొస్తే చాలు వెంటనే కరెంటు కట్ చేస్తున్నారు.
విద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్గా మారనున్నది. గ్రేటర్లో ప్రతీ ఏటా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండడం, ఈసారి రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్కు డిమాండ్ విపరీతంగా పెరగనున్నది. గ్రేటర్ ప
గ్రేటర్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ గతంలో నిర్మించారు. అందులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు తొమ్మిది మీటర్లు ఏర్పాటు చేస్తే లోడ్ సరిపోయింది.
సమైక్య రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా ఏందంటే అది ఉమ్మడి నల్లగొండ జిల్లానే. కరువు కాటకాల నడుమ భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నా.. రైతులు బోరు, బావులపై ఎక్కువగా ఆధారపడి సాగు చేసే
తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆరు గంటల కరెంట్ అది కూడా రెండు విడుతలు లేదంటే మూడు అదీ కాకపోతే నాలుగు విడుతల్లో సరఫరా అయ్యేది. అరకొరగా వచ్చే కోతల కరెంట్తో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరి�
ఓ రైతు భూమికి ట్రాన్స్ఫార్మర్తోపాటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన డిస్కం ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గుర
గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువవుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 21 సర్కిళ్లు �