మండల కేంద్రంలో గల వైకుంఠ ధామానికి కారేపల్లి జామే మసీద్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ విద్యుత్ మోటార్ను శనివారం వితరణగా అందజేశారు.
Jogulamba-Gadwal | జోగుళాంబ-గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలో దొంగలు పడి, విద్యుత్ మోటార్ ఎత్తుకెళ్లారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నానమ్మ కర్మకాండలకు వెళ్లి సమీపంలోని బోరు వద్ద స్నానం చేస్తుండగా, విద్యుత్తు షాక్ తగిలి మనుమడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో జరిగింది.
విద్యుదాఘాతం తో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపెల్లి రాజిరెడ్డి(50) సరళకుంట చెరువు సమీపంలోని తన పొల
విద్యుత్తు మోటర్ను అమర్చబోయి కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మధనాపురం గ్రామశివారు ధూపతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
BMW SUV X5 | దేశీయ మార్కెట్లోకి జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అప్ డేటెడ్ ఎస్యూవీ ఎక్స్5 ఆవిష్కరించింది. దీని ధర రూ.93.9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.