ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. గోగో బ్రాండ్తో సరికొత్త ఆటోలను మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ (పియాగో) ఆటో బ్యాటరీ పేలి కాలి బూడిదైంది. బాధితుడు, ఆటో యజమాని బోగి శివకుమార్ బుధవారం తెలిపిన వివరాల ప్రకార
ఎలక్ట్రిక్ వాహన పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్..మరో ఎలక్ట్రిక్ ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదల చేసిన ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రి-చక్ర వాహన�