Supreme Court | ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. ఈ సందర్భంగా పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్ర�
సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం దేశం నలుమూలలా సంచలనంగా మారిన విషయం తెలిసిందే; మరీ ముఖ్యంగా ఇతర దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం ఆ�
బెంగాల్లో ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపునకు గురైన పౌరులకు సుప్రీం కోర్టు ఉపశమనం కల్పించింది. తొలగించిన ఓటర్లు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవచ్చునని, అయితే వారు చేసిన విజ్ఞ�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్ల తొలగింపు ప్రధాన రాజకీయ చర్చకు దారితీసింది.
కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ దశలోనే 24 లక్షలకు పైగా ఓటర్ల ఆచూకీ తెలియరాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యూ కేల్కర్ శనివారం వెల్లడించారు. సర్ కార్యకలా�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
SIR | దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ �
దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
Election Commission | ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యంతంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానించన
పార్లమెంట్ ఎన్నికల కోసం రూపొందిస్తున్న ఓటరు తుది జాబితాలో తప్పులు లేకుండా చూడాలని అధికారులను ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవసేన ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి మరణించిన వారి పేర్ల
తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు రాష్ట్రంలోని 34,891 బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్�