దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
Election Commission | ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, ఓటింగ్ ప్రక్రియను మరింత సౌకర్యంతంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానించన
పార్లమెంట్ ఎన్నికల కోసం రూపొందిస్తున్న ఓటరు తుది జాబితాలో తప్పులు లేకుండా చూడాలని అధికారులను ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవసేన ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి మరణించిన వారి పేర్ల
తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు రాష్ట్రంలోని 34,891 బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్�