పటిష్టమైన ప్రజాస్వామ్య పాలన నిర్వహించేందుకు, సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ఓటు ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మెదక్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్
సాధారణ ఎన్నికలు 2023 మెదక్, నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయని,
నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా, ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట జిల్లా పరిషత్ ఉన్న
ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ప్రలోభపెట్టినా, బయభ్రాంతులకు గురిచేసినా ఓటర్లు 1950 టోల్ఫ్రీ నెంబర్కు లేదా సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చే యాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి
ఓటరు నమోదు పెంపునకు ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యం చేయడానికి సాంస్కృతిక కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు.