ఆస్తి కోసం ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులతో కలిసి అన్నను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం రాజపల్లికి చెందిన నోముల ఎల్లమ్మ, చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు (Viral Video) మనం ఎంత చికాకులో ఉన్నా మన ముఖాలపై నవ్వులు పూయిస్తుంటాయి. వారం ఆరంభంలో నెటిజన్లలో నయా జోష్ నింపేలా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Yadadri | తాగిన మైకంలో అన్నను ఇనుప రెంచ్(పాన)తో తలపై కొట్టి హతమార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెంది
భూతగాదాలతో సుపారీ ఇచ్చి అన్నను హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
లక్నో: అన్నను మొసలి బారి నుంచి తమ్ముడు కాపాడాడు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. సోదరులైన వికాస్, నీరజ్ శుక్రవారం వ్యవసాయ పనుల అనంతరం చేతులు కడుక్కునేందుకు సమీపంలోని �