రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్ (Secretariat) ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా ప
పది మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అ�
సిరిసిల్ల సర్ధాపూర్లోని 17వ బెటాలియన్ పోలీసులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల కింద ఆందోళన చేసిన పోలీసులలో ఆరుగురిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస�
ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. కుటుంబసభ్యులతో కలసి ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో శనివారం 39 మంది కానిస్టేబుళ్లపై పోలీ
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రాస్తారోకోలు, ధర్నాలు చేయగా నేడు ఏకంగా కానిస్టేబుళ్లు నిరసనబాటపట్టార
రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం ఉండాలని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలోని లక్నవరం క్రాస్ వద్ద ఉన్న 5వ పోలీస్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. �