యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డిచెరువు తాజా మాజీ సర్పంచ్ చెరుకు విజయాకనకయ్య శనివారం ఉపాధి హామీ పథకంలో కూలీగా పనుల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేని పరిస్థితి కాం గ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాలల ఆధునీకరణకు పెద్దపీట వేసింది.‘మనఊరు-మనబడి’ కార్యక్ర�
ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వివరాలు సరిపోలక పోవడంతో ఆన్లైన్లో నమోదు చేయడం ఈజీఎస్�
సారంగాపూర్, మే16 : నిర్మల్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న పనులను కేంద్రం బృందం పరిశీలిస్తున్నది. బృందంలోని సభ్యులు వివిధ మండలాల్లో విడివిడిగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సారంగాపూర్ �