తెలుగు జర్నలిజానికి ఓ ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన ‘ఈనాడు’ సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి మార్గదర్శకులుగా నిలుస్తారని పలువురు వక్తలు అన్నారు. రామోజీరావు సంతాప సభ సో�
వ్యాపార రంగానికి ఆయనొక మార్గదర్శి. ఏ పనైనా దూరదృష్టితో ప్రణాళికవేస్తే విజయం సాధిస్తామన్న ధీమా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు పుట్టుకతోనే వచ్చింది. తాను మొదలు పెట్టే ఏ కార్యక్రమమైనా తాత్కాలికంగా కా
Ramoji Rao | ఈనాడు అధినేత రామోజీ రావు మృతిపట్ల ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం సంతాపం ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Chukka Ramaiah | ఈనాడు సంస్థల గ్రూపు చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల విద్యావేత్త చుక్కా రామయ్య సంతాపం ప్రకటించారు. అసాధారణ వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు.
Balakrishna | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతిపట్ల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) సంతాపం వ్యక్తం చేశారు.
ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) సంతాపం తెలిపారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం న
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజా
పచ్చ పత్రికలు ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అకాలవర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ వచ్చిన తర్వ�
ఇక్కడి వనరులను అనుభవిస్తూ పరాయి పాట కేంద్ర మంత్రులు, సంస్థలు ప్రశంసిస్తున్నా పట్టదు విష ప్రచారంతో తెలంగాణను బదనాం చేసుడే పని జంట పత్రికలకు కంటగింపుగా మారిన రాష్ట్ర ఘనతలు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయత�