మెదక్లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజులుగా వరద ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో దుర్గామాత ఆలయంలోకి భారీగా వరద ప్రహిస్తున్నది.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గమ్మను ఆదివారం భారీగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్
Edupayala Temple | ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్రెడ్డి తెలిపారు. ఈ నెల15న మొదటి రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను అమ్మవారికి పట�
ఏజాతి మనుగడైనా అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోక పోతే మన అస్తిత్వానికి ముప్పు తప్పదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు
మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
Edupayala Temple | జిల్లాలోని ప్రముఖ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయం గర్భ గుడిలో ఉండే హుండీని గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. అందులో ఉన్న