పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు , అర్చనలు నిర్వహించారు.
ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్దఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్శించుకు�
పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్
ఆషాఢ మాసం నాల్గో ఆదివారాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి చుట్టూ ప్రత్యేకంగా పూల తొట్టిల్లో మొక్కలను ఉంచి వనం ఆకారంలో అలంకరించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు �