తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రే విద్యాశాఖను అంటిపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యారంగంలో సంస్కరణలు లేకపోగా.. ఉన్న పాఠశాలలు మూత పడుతున్న�
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా విజ్ఞాన శిక్షణ తరగతులు స్థానిక ప్రభ�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారించాలన్న డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మొత్తం నాలుగు దశల్లో ఉద్యమించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఆగస్టు
విద్యారంగ సమస్యల పరిష్కారానికై నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపి బందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ�
ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్కకొమురయ్య డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. పాత పెన్షన్
విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందని టీఎస్యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి బానోత్ రాందాస్ అన్నారు. గురువారం కారేపల్లి మండలం మాణిక్యారంలో జరిగిన యూటీఎఫ్ సమావేశం�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధన కోసం ఈ నెల 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు తెలిపారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలో టీచర్ల్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) ఈ నెల 23న చలో హైదరాబాద్కు పిలు�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన
విద్యారంగ సమస్యలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీసీ చర్యలు తీసుకోవడంతో విద్యార్థిలోకం భగ్గుమన్నది.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించేలా అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం స్థానిక క్యాం�