కొత్తగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం అమృత్సర్లోని గోల్డెన్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. నిరసనకు సారథ్యం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ విద్యా�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్' పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరో వివాదంలో చిక్కుకున్నది. దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో శనివారం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్(సీయూఈటీ-యూజీ)- 2026 ఆలస్యంగా నిర్వహించి�
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బాలురతో పొల్చితే బాలికలకు అత్యధికంగా టాయిలెట్లు గల రాష్ర్టాల్లో తెలంగాణ, కేరళ నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.