బీఈడీ కోర్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్సెట్-2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, టీజీ ఎడ్సెట్-
టీఎస్ ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది 26,994 (98.18%) మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఇందులో 21,935 (81.25%) మంది అమ్మాయిలు కాగా, 5,059 (19%) మంది అబ్బాయిలు ఉన్నారు.
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ నోటిఫికేషన్ను మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేయనున్నది. ఎడ్సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి