తమిళనాడులో బీజేపీతో పొత్తుపై రకరకాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ ఇ పళనిస్వామి తోసిపుచ్చారు. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, బీజేపీతో పొత్తు ఉండదని
Palaniswami | రాష్ట్రంలో ప్రజాదరణ, కార్యకర్తల బలం ఉన్న తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ (MK Stalin) ప్రయత్నిస్తున్నారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Edap
VK Sasikala | తాను కులం చూసి ఉంటే ఎడప్పాడి పళనిస్వామిని ( Edappadi Palaniswami) ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేదానినే కాదని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) అన్నారు.
Edappadi Palaniswami: పళనిస్వామియే అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కొనసాగుతారని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. పన్నీరుసెల్వం వేసిన పిటీషన్ను కోర్టు కొట్టిపారేసింది. కోర్�
సభలో గందరగోళం నేపథ్యంలో పళనిస్వామి, ఆయన వర్గాన్ని హిందీకి వ్యతిరేక తీర్మానం కోసం అనుమతించబోనని స్పీకర్ తెలిపారు. దీంతో పళనిస్వామి తన వర్గంతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకేపై పెత్తనం కోసం మాజీ సీఎంలు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) మధ్య పోరు కొనసాగుతున్నది. ఓపీఎస్కు అనుకూలంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను గతవారం మద
చెన్నై : తమిళనాడు చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఇరువర్గాలకు చెందిన కార్యకర
AIADMK | Panneerselvam | Palaniswami | unanimous election | C Ponnayan | Tamil Nadu | AIADMK Party | అన్నాడీఎంకే పార్టీలో కీలకమైన రెండు పదవులకు ఎన్నికలు సోమవారం
పూర్తయ్యాయి. పార్టీ కన్వీనర్గా