ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి సైబర్ కేటుగాళ్లు బెంగళూరులో ఓ టెకీ నుంచి రూ.11 కోట్లు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులు తరుణ్ నటానీ, కరన్, ధావల్ షాలన�
ఓ కేసులో నిందితుడిని 15 గంటల పాటు నిరంతరాయంగా విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ను చట్ట వి�
ఈడీ అధికారులు ఇక నుంచి అనుమానితులు, సాక్షులను ఇష్టం వచ్చిన వేళల్లో, అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో వేధించడం కుదరదు. అలాగే వారిని విచారణకు పిలిచి గంటల తరబడి వేచి చూసేలా చేయడాన్ని చట్టవిరుద్ధ చర్యగా భావిస్�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
ED officers | పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన మూకుమ్మడి దాడిని ఆ దర్యాప్తు సంస్థ తీవ్రంగా ఖండించింది. మా అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా 800 �
ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్