కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పట్టా పుచ్చుకుంటే, బీజేపీ పీహెచ్డీ చేసింది. అయితే మోదీ, కాదంటే ఈడీ అనే మాట ఊరికే రాలేదు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బీజేపీ సర్�
గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) 193 కేసులను నమోదు చేసిందని కేంద్రం మంగళవారం పార్లమెంట్కు తెలిపింది. ఈ కేసుల్లో నిందితులుగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్య�
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) చట్టం కింద గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 5 వేల కేసులు నమోదుచేస్తే, నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చ�
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతున్నది. ఈడీ కేసుల్లో జగన్ సహా దాదాపు 130 పిటిషన్లపై పదేండ్లుగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్ను నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు న్యాయమూర్త�
PM Modi :రాజకీయ నాయకులపై ఉన్న ఈడీ కేసులు కేవలం మూడు శాతం మాత్రమే అని ప్రధాని మోదీ అన్నారు. మిగితా 97 శాతం కేసులు ప్రభుత్వ అధికారులు, క్రిమినల్స్పై ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
దేశంలో సార్వత్రి క ఎన్నికలు నిర్వహిస్తున్నది ఈసీ కా దు ఈడీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తె లంగాణ భవన్లో గురువారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజుల్లో అనేకమంది ప్రతిపక్�
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు వారికి జేబు సంస్థల్లా పనిచేస్తూ వస్తున్నాయని, నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశంలో వక్తలు ఆరోపించారు.
దక్షిణాదిలోనూ పాగా వేయడానికి బీజేపీ.. కేంద్రంలో అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతలు.. వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలత