కన్నడ నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్లకుపైగా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది.
బోగస్ పత్రాలు చూపించి రూ.1,745.45 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కేసులో రూ.55.73 కోట్ల స్తిర, చరాస్తులను ఎన్ఫోన్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
రేషన్ పంపిణీలో అక్రమా లు జరిగాయన్న ఆరోపణల కేసులో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి జ్యో తి ప్రియా మల్లిక్తో సహా మరో ఇద్దరి ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్కు చెందిన రూ.36 కోట్ల స్థిరాస్తుల్ని, బ్యాంక్ ఖాతాలోని రూ.34.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని శనివారం ఎ�
ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వద్ద డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న సౌమ్యా చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్, మరి కొందరి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
శ్రీ కృష్ణ స్టాకిస్ట్, ట్రెడర్స్ యజమాని తోట కన్నారావుకు చెందిన రూ.37.38 కోట్లు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. తోట కన్నారావు ఐడీబీఐ, ఐఎఫ్సీఐ, కెనరా బ్యాంకుల నుంచి శ్రీ