ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు.. మతాన్ని ఎంత మాత్రం వాడుకోలేదు.. జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు.. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారంతే! మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పు�
Minister Jagadish Reddy | మునుగోడులో ఓటమిపాలవుతామనే అడ్డదారుల్లో బీజేపీ కుట్రలకు పాల్పడుతూ, చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్లో ఈసీ ఉన్నతాధికారులను కలిసి
భారతదేశంలో ఉండాలంటే ‘రాధే రాధే’ అనాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మయంకేశ్వర్ శరణ్సింగ్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించి�
West Benal By Polls | భవానీపూర్ బీజేపీ అభ్యర్థికి ఈసీ షోకాజ్ నోటీస్ | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసులు జారీ చేసింది.మతం పేరుతో ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం ప్�
కోల్కతా : తనను గెలిపిస్తే ఓటర్లను తన సొంత ఖర్చులతో అయోధ్యకు తీసుకెళ్తానని బీజేపీ అభ్యర్థి ఒకరు ఎన్నికల హామీ ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆగ్రహం వ్యక్యం చేసింది.