ఎర్లీబర్డ్ స్కీంను యజమానులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రూ. 800 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, బల్దియాకు రూ. 827 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 7,34,837 మంది సద్వినియోగం చేసుకుంటే..
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం కలిసొచ్చింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది.
ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలన్నారు.
గ్రేటర్ వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించింది.
2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా చర్య లు చేపట్టింది. మొండి బకాయిదారులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల మంది నుంచి 950 కోట్లను వసూలు చేసింది. అయితే న
మున్సిపాలిటీలు సకాలంలో పన్ను వసూళ్లను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్లీబర్డ్' మున్సిపాలిటీల్లో సత్ఫలితాలనిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 వరకు పన్ను చెల్లించిన ఇంటి యజమానులు 5 శాతం రాయి
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట
జీహెచ్ఎంసీలో 742.41 కోట్లు వసూలు మిగిలిన ప్రాంతాల్లో 222.85 కోట్లు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 01 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూ�
ముంచుకొస్తున్న ఎర్లీబర్డ్ పథకం గడువు.. ఆస్తి పన్ను చెల్లింపులపై 5 శాతం ప్రభుత్వం రాయితీ నెలాఖరు వరకు అవకాశం కల్పించినా ముందుకు రాని యజమానులు లక్ష్యం రూ.400కోట్లు.. వసూలైంది కేవలం రూ. 58.08 కోట్లే ఇదే బాటలో ట్రే�