అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ‘ఈ-శ్రమ్' పోర్టల్లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలనికార్మిక శాఖ అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
బొల్లారం : సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని టీఆర్ ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరిలోని సాయిబాబ హా
ఈశ్రామ్ కార్డును తీసుకున్న వారికి రూ. 2లక్షల బీమా తిర్మలాపూర్లో ఈ శ్రమ్ కార్డులను పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కులకచర్ల : కూలీలు వన్ నేషన్, వన్ రేషన్ పథకాన్ని సద్వినియోగం చ�
పోర్టల్లో చేరితే బోలెడు లాభాలు స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,57,240 నమోదు జంట నగరాల్లో 1,20,836 మంది చిక్కడపల్లి, డిసెంబర్ 31 : అసంఘటిత రంగంలోకి కార్మికుల శ్రేయస్సుకోసం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్క
అత్తాపూర్ : కార్మికుల కర్షకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందనని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గు�
ఈపీఎఫ్, ఈఎస్ఐ లేనివారు నమోదు చేసుకోవాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రమీల జూబ్లీహిల్స్, నవంబర్16: సామాజిక భద్రత లక్ష్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్లో చేపడుతున్న ఉచిత నమోదును సద్వినియ