Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఈ రిక్షా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదే
ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఈ-రిక్ష మార్కెట్లోకి అడుగుపెట్టింది. రిక్కీ సిరీస్లో భాగంగా తన తొలి ఆటోను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.4 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ ప్యాసింజర్ మాడల్
E-Rickshaw Topples On Women | రోడ్డు మలుపులో ఎలక్ట్రిక్ ఆటో అదుపుతప్పింది. ఒక పక్కకు బోల్తాపడింది. అక్కడున్న ఇద్దరు మహిళలు, చిన్నారిపై ఆటో పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Need A Wife | తనకు భార్య కావాలంటూ ఒక వ్యక్తి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. తన వివరాలతో కూడిన హోర్డింగ్ను ఆటోకు ఉంచాడు. వినూత్న ప్రకటన ద్వారా వధువు కోసం అన్వేషిస్తున్నాడు.
Police Constable Vandalises E-Rickshaw | పోలీస్ కానిస్టేబుల్ ఆగ్రహంతో ఆటోను ధ్వంసం చేశాడు. చేతిలోని లాఠీతో ఆటో అద్దం, లైట్లు పగులగొట్టాడు. (Police Constable Vandalises E-Rickshaw) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధిక�