వినియోగదారులను మాయ చేసి, వారి సమ్మతి లేకుండా, గుట్టుగా బిల్లును పెంచే పద్ధతులేమైనా ఉన్నాయేమో సొంతంగా ఆడిట్ చేసుకుని, వాటిని తొలగించాలని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (�
Bournvita | బోర్నవిటాతోపాటు ఇతర కూల్ డ్రింక్స్ / బేవరేజెస్ను హెల్త్ డ్రింక్ క్యాటగిరీ నుంచి తొలగించాలని ఈ-కామర్స్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆదేశించింది.
ఇప్పటి వరకు ఈ-కామర్స్ వేదికలపై, వాహనాల కొనుగోళ్లు తదితర సందర్భాల్లో లభించే ఈఎంఐ సదుపాయం ఐఆర్సీటీసీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మనం బుకింగ్ చేసుకొనే రైలు టికెట్టు ధరను ఈఎంఐలలో చెల్లించవచ్చు.
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఆటోను బుకింగ్ చేసుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరింత చిల్లులు పడబోతున్నది. వచ్చే జనవరి 1 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కింద ఆటో బుకింగ్ చేసుకున్న వారిపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండట