PM Modi | నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో దాదాపు రూ.11వేల కోట్ల విలువైన రెండు కీలకమైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ఢిల్లీ సెక్షన్లోని ద్వారకా ఎక్స్ప్రెస�
AI Digital Highway | భారత జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు త్వరలో కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో వాహనదారుల నుంచి టోల్ ఫీజును వసూలు చేసేందుకు ఫీల్డ్ ఎక్విప్మెంట్, సెన్సర్లతో కూడిన సరికొత్త మల్టీ-లేన్ ఫ�
ద్వారక ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. 19 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య ఎన్హెచ్-48పై ట్రాఫిక్ రాకపోకలు �
Dwarka Expressway: హర్యానాలోని ద్వారకా ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా ఎన్హెచ్-28 రూట్లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ద్వారక ఎక్స్�
తమకు నచ్చని వారిని, తమ అవినీతిని, వైఫల్యాలను బయట పెట్టిన వారిపై కేంద్ర ప్రభుత్వం పగ బడుతున్నది. వారిని బలవంతంగా ఇంటికి సాగనంపుతున్నది. ద్వారకా ఎక్స్ప్రెస్వే, భారత్ మాల, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో అవిన�
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
భారత్మాల పరియోజన- 1(బీపీపీ-1) కింద ఢిల్లీ - గుర్గావ్ల మధ్య ‘ద్వారకా ఎక్స్ప్రెస్ వే’ నిర్మాణంలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు కాగ్ వెల్లడించింది.