Crime news | గేమింగ్ పార్లర్ (Gaming Parlour) నుంచి వస్తున్న శబ్దాలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని అన్నందుకు పక్కింటి వ్యక్తిని దంపతులు, వారి మైనర్ కుమారుడు కొట్టిచంపారు. అనంతరం ముగ్గురు పరారయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. �
దేశవ్యాప్తంగాగణతంత్ర దినోత్సవ వేడుకలు..నింగి, నేల, నీరు వేదికలుగా జరిగాయి. గుజరాత్లోని ద్వారక తీరంలోని స్కూబా డైవర్లు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వినూత్నంగా నిర్వహించారు.
మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
ద్వారక శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో 99 ఏండ్ల వయసులో గుండెపోటుతో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత ఏడాది నుంచి ఆర
Drugs worth Rs 313 crore seized in Gujarat, three arrested | దేవభూమి ద్వారకాలో జిల్లాలో గత రెండు రోజుల్లో పోలీసులు రూ.313.25కోట్ల విలువైన హెరాయిన్, మెథాంఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్