ఉత్తరప్రదేశ్లోని భరూచ్లో ఆదివారం దుర్గ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింస ఉద్రిక్తతలను రాజేసింది. ఈ ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. పోలీసులు 30 మందిని అదుపులోనికి తీస�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సిద్ధ్దమయ్యారు. అన్ని ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించేందుకు భక్తులు మండపాలను సిద్ధం చేశారు. ఈ నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలు సాగనుండగా గురువ
విజయదశమి పండుగ సందర్భంగా బతుకమ్మతో పాటు నగరంలో జరిగే దుర్గా నవరాత్రుల కోసం ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. పాతనగరంలోని మంగళ్హాట్లో అమ్మవారి ప్రతిమకు హంగులు అద్దుతున్న ఓ కళాకారుడు
అమ్మా! భూమ్యాకాశాలు సహా సమస్త సృష్టీ ఉదయ, అస్తమయాల్లో అరుణ వర్ణం ధరిస్తుంది. అయితే ఆ అరుణిమ అంతా ఎర్రని నీ మేని రంగుగా భావిస్తూ ఎవరైతే సాధన చేస్తారో వారికి వనహరిణేక్షణులైన ఊర్వశి మొదలుగా దేవకాంతలు అందరూ వ
జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘హే శివే! ఓ అమ్మా! నీ కనులు చాలా దీర్ఘములైనవి. దృష్టి అన్ని దిక్కులకూ వ్యాప్తమైనది. నీ దృష్టికి అందనిది ఈ జగత్తులో లేదు. ‘అణోరణ�