దుందుభీ వాగులో చేపలవేటకు వెళ్లి నీటిలో చిక్కుకున్న 12 మంది చెంచుల ను నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల రెస్క్యూ టీం రెండు రోజులు శ్రమించి గజ ఈతగాళ్ల సాయంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు.
తాడూరు మండలంలో ని సిర్సవాడ, పాపగల్ గ్రామాల మధ్యలోని దుందుభీ వాగుకు తీవ్ర వరద వస్తున్నది. ఈ వరదల్లో 200 గొర్రెలు, ఇద్దరు కాపరులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వా డ్
Heavy rains | భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుభి వాగు(Dundubhi river) ఉధృతంగా ప్రవహిస్తున్నది. 200 గొర్లతో సహా ఇద్దరు గొర్ల కాపరులు(Shepherds) దుండిభి వాగులో చిక్కుకున్నారు.
రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర
పదేండ్ల కేసీఆర్ పాలనలో జడ్చర్ల మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. నాడు కరువుకు నెలవైన ఈ ప్రాంతం.. నేడు బంగారు పంటల మాగాణం అయింది. వేసవిలోనూ చెరువులు అలుగు దుంకుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు కుంటలకు జలకళ సంతరించుకున్నది. అనేక చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక చెరువుల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. 24 గంటల్లో �