కాంగ్రెస్, బీజేపీ తమ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వెనకబడిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి పాటు�
రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్న బీసీల పోరాటానికి భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు.
ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1న ముదిరాజ్ల అలయ్బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి వ�
ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవస్థ భారతావనిది. కులమనే ప్రత్యేక విశిష్ఠత వల్లే స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థికవ్యవస్థ సాధ్యమైంది. కానీ ఈ 75 ఏండ్ల కాలంలో ఆ వ్యవస్థను అవగాహన చేసుకున్నవారు, చేసుకున్నా ఆ వ్యవస్థ వికాస