నగర శివారుల్లో మూగ జీవాలకు రక్షణ కరువైంది. శివారులో ఉండే గొర్రె కాపర్లకు దొంగల భయం రోజురోజుకు పెరుగుతుంది. కోహెడ గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున దొంగల బీభత్సం గొర్ల కాపరులలో మరింత భయాన్ని నింపింద�
పందెం కోడిని కోసుకుతింటారని.. భావించి..వేలం పాటలో ఆ కోడిని దక్కించుకొని..మూగ జీవాలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడో వ్యాపారి. ఇటీవల అత్తాపూర్ పరిధిలో కోళ్ల పందేలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చ
వింత వ్యాధితో మూగ జీవాలు మృత్యవాత పడుతున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే 13 ఆవులు మృతి చెందాయి. పెద్దకొడప్గల్ మండలంలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి పశువుల యజమానులను కలవరపెడుతున్నది.
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
రేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో వీధుల్లో తిరిగే జంతువులైనా.. పెంపుడు జంతువులైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశాలు లేకప
మూగజీవాలను హింసిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన మూగజీవాలపై క్రూర త్వ నిరోధక జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మా ట్లాడారు.
మూగజీవాల ఆరోగ్యరక్షణ కోసం యానిమల్ బ్లడ్ బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో వినోద�
సహారన్పూర్, జూన్ 21: విద్యుత్తు తీగ తెగి మీద పడటంతో 15 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లా కరౌందీ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. మృత్యువాతపడ్డ జీవాల్ల�