అరకొర వసతులు, సవాలక్ష సమస్యలతో అస్తవ్యస్తంగా ప్రభుత్వ గురుకులాలు మారాయి. సరిపడా గదులు లేక కొన్ని, ఉన్నా శిథిలమై పెచ్చులూడే తరగతులు, ఉరుస్తున్న భవనాల భయంభయంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితులు నె�
అణగారిన వర్గాల బాలికలకు విద్యనందించే కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) అదనపు సౌకర్యాల కల్పనలో భాగంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 435 కేజీబీవీలకు డ్యూయల్ డెస్క్ బల్లలన�
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. రేపటి నుంచే ప్రారంభవుతుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే పరీక్షల నిర్వహణ�
‘మన బస్తీ-మన బడి’కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ బస్తీబడి వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి’లో పాఠశాలలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. వరంగల్ నర్�
మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల స్వరూపాన్ని సమూలంగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం త్వరలో 3.41 లక్షల డ్యూయల్ డెస్క్(బల్ల)లు అందజేయనున్నది.